మేమంటే నీకంత ద్వేషమా.. బాబూ?
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌:  కుట్రపూరితంగా కేసులు వేయించి తమ రిజర్వేషన్లను అడ్డుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్రవ్యాప్తంగా బీసీలు భగ్గుమన్నారు. మేమంటే ఇంత ద్వేషమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు రాకుండా తీరని ద్రోహం చేసిన టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతామంటూ గురువారం వాడవాడలా కదం…
మేడారం.. అన్నీ ‘ప్రత్యేకం’
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత.. ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర ఆదివాసీల అతి పెద్ద జాతర.. దక్షిణాది కుంభమేళ.. మేడారం జాతర ఎన్నో ప్రత్యేకతలకు నెలవు. ప్రతి అంశం వెనుక ఓ చరిత్ర ఉంది. ప్రతి ప్రక్రియకు ప్రత్యేకత ఉంది. ఒక్కో ఊరికి ఒక్కో చరిత్ర. వనదేవతలుగా ప్రసిద్ధికెక్కిన ఒక్కొక్కరిదీ ఒక్కో వీరగాథ. మేడారంలోని కీ…
రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి
శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటికి ఏర్పాట్లు పూర్తి    క‌లియుగ వైకుంఠ‌మైన తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 9వ తేదీ ఆదివారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి టిటిడి ఏర్పాట్లు పూర్తి చేసింది.               ''శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి'' ప్రతి ఏటా మాఘ మాసంలో నిర్వహించడం ఆనవాయితి.  ఈ పుణ్యతీర్థ…
**బరి తెగించిన ఇంకో మానవ మృగం **
**ఒక పక్క డాక్టర్ ప్రియాంక ఉదంతం మరువక ముందే విజయవాడలో బరి తెగించిన  ఇంకో మానవ మృగం **      ఆకతాయికి దేహశుద్ది... కృష్ణాజిల్లా కొండపల్లిలో ఆకతాయికి దేహశుద్ది... కొండపల్లి ఆరు పంపుల సెంటర్ వద్ద కొంతకాలంగా వివాహితను వేధిస్తున్న సాయి చైతన్య... పలుమార్లు మందలించిన మహిళ... ఈరోజు పాఠశాలలో క్యారెజ్ ఇచ్చి …
**వాళ్లని బహిరంగంగా ఉరితీయాలి: జయాబచ్చన్‌**
వాళ్లని బహిరంగంగా ఉరితీయాలి: జయాబచ్చన్‌_ _దిల్లీ: దిషా హత్య ఘటన రాజ్యసభలో చర్చకు వచ్చింది. ఈ ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. 'ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న వారిని ఎటువంటి క్షమాభిక్ష లేకుండా బహిరంగంగా ఉరి తీయాల…
**మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు**
బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. బెంగాల్‌లో కొంద‌రు మైనార్టీలు తీవ్ర‌వాదులుగా మారుతున్న‌ట్లు ఆమె కామెంట్ చేశారు. కూచ్‌బిహార్‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆమె ఈ ఆరోప‌ణ చేశారు. హిందువుల్లో తీవ్ర‌వాదులు ఉన్న‌ట్లుగానే.. మైనార్టీల్లోనూ తీవ్…